ముప్పదిమూడుపున్నముల నోము కథ

ముప్పదిమూడుపున్నముల నోము కథ ఒక బ్రాహ్మణునకు ఒక కుమార్తె కలదు. అతడు ఆమెకు పెండ్లి చేసెను. పెండ్లి అయిన మూడవనాడు ఆ బాలిక తన స్నేహితురాలింటికి పేరంటమునకు వెళ్లెను. అంతలో ఆమె భర్త మరణించెను. ఆమె పేరంటమునుండి తిరిగివచ్చుత్రోవలో ఆవూరి రాజుగారి…

పూర్ణాదివారముల నోము కథ

పూర్ణాదివారముల నోము కథ ఒకానొక రాజకూతురు గర్భముతో దుఃఖించుచుండెను. ఆమెకు ఏడుగురు పిల్లలు పుట్టిరి. వారందరూ పుట్టిన వెంటనే చనిపోయిరి. ఆ దుఃఖమును భరించలేక ఆమె ఘోరారణ్య మధ్యమునకేగి పార్వతీ పరమేశ్వరులను ప్రార్ధించుచుండెను. అంత నొకనాడు పార్వతీపరమేశ్వరులు ఆమెకు ప్రత్యక్షమై “…

పండు తాంబూలము నోము కథ

పండు తాంబూలము నోము కథ ఒక రాజుభార్య, మంత్రిభార్య పండుతాంబూలముల నోము పట్టిరి. మంత్రిభార్య ప్రతిదినమునూ తాంబొలములిచ్చి వ్రతమును సక్రమముగ జేసి సంతానమును బడసెను. కాని రాజు భార్య ధనగర్వమున సంవత్సరము పొడుగున ఇవ్వవలసిన తాంబూలములను ఒక్క నాడే ఇచ్చెను. అందుచేత…