పసుపు గౌరి నోము కథ

పసుపు గౌరి నోము కథ

నూరు పసుపు తోడ నోచిన కాంతకు నూఱు వేలేండ్లు అయిదవతనము. కొట్టు పసుపు నోచిన కాంతకు కోటివేలయేండ్లు అయిదవతనము. ఈ కథ చెప్పి అక్షతలు వేసుకుని ఏడాది అయిన తరువాత ఉద్యాపన చేయవలెను. 

ఉద్యాపన:  

మానెడుసోలెడు పసుపు వెదురు పెట్టెలో పోసి రవికలగుడ్డ , దక్షిణ , తాంబూలము , నల్లపూసలు , లక్కజోళ్ళు , కుంకుమ కలిపి ఒక ముత్తయిదువుకి వాయనమీయవలెను. కథ లోపమైన వ్రతలోపము ఉండరాదు.

Pasupu Gowri Nomu